బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

77చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఈనెల 19న సూరిబాబు అనారోగ్యంతో మృతి చెందారు. దీoతో సోమవారం ఆయన సతీమణి సుజాతకు లక్ష రూపాయల చెక్కును ఐ డి ఆర్ ఎఫ్ ఫండ్ నుంచి ఎస్పీ మణికంఠ చందోలు అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్