డయాలసిస్ పేషెంట్లతో నారా లోకేష్

77చూసినవారు
డయాలసిస్ పేషెంట్లతో నారా లోకేష్
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలో శుక్రవారం ఉదయం యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడం భాగంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బంగారుపాళ్యం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. దీనితో పాటు రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను, నూతనంగా నిర్మించిన ఔట్ పేషెంట్ విభాగం ను ప్రారంభించారు. డయాలసిస్ పేషంట్లతో మంత్రి మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసు కుంటున్నారు.

సంబంధిత పోస్ట్