అంతర్ రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్

67చూసినవారు
అంతర్ రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సీఐ శ్రీనివాసులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు చోరీకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి ముఠాలోని నలుగురు సభ్యులు అరెస్ట్ చేసామన్నారు. వారి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలు చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్