అస్ఫియా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

69చూసినవారు
అస్ఫియా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా పుంగనూరు పట్టణంలో బుధవారం మృతి చెందిన చిన్నారి అస్ఫియా కుటుంబాన్ని గురువారం రాత్రి పరామర్శించారు. అస్ఫియా కుటుంబీకులకు ఆయన మనోధైర్యాన్ని కలిగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారి మృతికి గల కారకులను త్వరితగతిన పట్టుకొని శిక్షించేందుకు పోలీసు యంత్రాంగం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు.

సంబంధిత పోస్ట్