ఏడుగురు డాక్టర్లచే చిన్నారికి పంచనామా

62చూసినవారు
పుంగనూరు సమ్మర్ స్టోరేజీలో తేలిన అస్ఫియా మృతదేహానికి ఏడుగురు డాక్టర్లతో బుధవారం పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కేసు వివరాలను పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. చిన్నారి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించలేదని చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ కోసం తిరుపతికి పంపామన్నారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన అనంతరం తదుపరి వివరాలను వెల్లడిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్