గుర్తుతెలియని వాహనం ఢీకొని నుజ్జు నుజ్జు అయిన వాహనాలు

66చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగునూరు పట్టణం పోలీసు లైన్ వద్ద నిలిపి ఉంచిన ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైనట్లు బాధితుడు ఇమ్రాన్ వాపోయాడు. ఇమ్రాన్ శుక్రవారం రాత్రి తన ఇంటి ముందు ఆటోను నిలిపి నిద్రించాడు. శనివారం ఉదయం లేచి చూడగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఇదే ఘటనలో మరో బైక్ దెబ్బతింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్