రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను వరదయ్య పాలెం మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఆదివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ. కూటమి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి, కులశేఖర్, శ్రీనివాసులు, జగన్నాథం పాల్గొన్నారు.