పిచ్చాటూరులో సంబరాలు

66చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పిచ్చాటూరు మండల కేంద్రంలో టీడీపీ నాయకులు శీను, వాసురెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్