వరి పంట సాగుకు నారుమడులు సిద్ధం చేస్తున్న రైతులు

76చూసినవారు
నాగలాపురం మండల పరిధిలోని గ్రామాలలో రైతన్నలు మరో 40 రోజుల్లో వరి నాట్లు నాటడానికి నారుమడులు ముమ్మరంగా సిద్ధం చేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురుస్తున్నందు వల్ల రైతులకు వాతావరణం అనుకూలంగా ఉందని చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో నారుమదూలలోని వరి నారు ఏపుగా పెరిగి నారు వేయడానికి సంసిద్ధమవుతున్నారు. మరో 40 రోజుల్లో వరి నాట్లు దాదాపు పూర్తవుతుందని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్