భక్తిశ్రద్ధలతో శ్రీ ధర్మరాజస్వామి అగ్నిగుండ ప్రవేశం

77చూసినవారు
నారాయణవనంలోని శ్రీ ద్రౌపతి దేవి సమేత శ్రీధర్మరాజు స్వామి ఆలయంలో 11 రోజులుగా తిరునాళ్లు వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకుఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఉపవాసంతో కంకణదారులైన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వీక్షించారు.

సంబంధిత పోస్ట్