ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ

62చూసినవారు
నాగలాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు, చిత్తు కాగితాలు పరిశుభ్రం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డి వేలాయుధం మాట్లాడుతూ. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్