నాయుడుపేటలో రైతులకు చుక్కలు చూపిస్తున్న గువ్వలు

1888చూసినవారు
నాయుడుపేట మండలం లోని పుదూరులో గువ్వలు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. నాయుడుపేట మల్లాం రహదారి పక్కన ఉన్న పొలాల్లో పుదూరుకు వరి పంట సాగు చేశారు. పంట ఎన్ను దశలో కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో ఉన్న పంటపై వేల సంఖ్యలో గువ్వలు ఉదయం, సాయంత్రం వేళల్లో గుంపులు గుంపులుగా వాలి గింజలు తినే స్తున్నాయ. వీటి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు పొలాల్లో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ నానా అవస్థలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్