వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: కురుగొండ్ల

56చూసినవారు
వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: కురుగొండ్ల
వెంకటగిరి రూరల్ మండలం లోని పాళెంకోట, మొక్కలపాడు, దాచెరువు, పాలకొండ సత్రం, లాలాపేట, సోమసానిగుంట, అరవపాళెంలలో ముమ్మరంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కురుగొండ్ల. రామక్రిష్ణ మంగళవారం ప్రచారo నిర్వహించారు. ఆయన మాట్లాడుతు ఓటమి భయం పట్టుకునే ప్రచారానికి సీఎం జగన్ ను వెంకటగిరికి పిలిపించుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం సభ వెలవెలబోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహంతో టీడీపీ నేతలకు టచ్లోకి వస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్