సెబీ సిబ్బంది సీఎం చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం

50చూసినవారు
బొబ్బిలి సెబీ సీఐ మురళీ ధర్ ఆధ్వర్యంలో గురువారం సీఎం చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కు పాలాభిషేకం చేసారు. గత ప్రభుత్వం ప్రారంభించిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) విభాగంను ఎక్సైజ్‌ శాఖలో విలీనీకి ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు సంబరాలు జరుపున్నారు. ఈ కార్యక్రమం లో సెబీ సీఐ మురళీ ధర్, ఎస్ ఐ, కానిస్టేబుల్స్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్