చెత్త నుంచి సంపద కేంద్రాలు వినియోగంలోకి తేవాలి

66చూసినవారు
చెత్త నుంచి సంపద కేంద్రాలు వినియోగంలోకి తేవాలి
చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని విజయనగరం జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా ఆదేశించారు. మంగళవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరిగింది. ప్రతిరోజు క్లోరినేషన్ చేయించడంతోపాటు రక్షిత మంచినీటి పథకాల ట్యాంకులు శుభ్రం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్