వచ్చే ఎన్నికలు పేదోడికి పెత్తందారులకు జరగనున్నాయి

555చూసినవారు
వచ్చే ఎన్నికలు పేదోడికి పెత్తందారులకు మధ్య జరగనున్నాయని ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఎస్ కోట పార్టీ కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ వృద్ధులకు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్ద పెన్షన్లను ఇచ్చే కార్యక్రమానికి టిడిపి, జనసేన పార్టీలు అడ్డంకి సృష్టించడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైసిపి ఘనవిజయం సాధించడం తద్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్