వైస్సార్సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 250 కుటుంబాలు చేరికలు

72చూసినవారు
బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం ఆరికతోట పంచాయితీ ఆరికతోట, జగన్నాధపురం గ్రామాల నుండి సుమారు 250 కుటుంబాలు జనసేన పార్టీ నాయకులు కనకల. శ్యామ్ అల్లు. రమేష్ ప్రోద్బలంతో ఆదివారం బొబ్బిలి కోటలోకి వచ్చి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబినాయన) సమక్షంలో చేరారు. వారికీ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.

సంబంధిత పోస్ట్