సర్పంచ్ సూరిబాబుకి ప్రశంసా పత్రం

69చూసినవారు
సర్పంచ్ సూరిబాబుకి ప్రశంసా పత్రం
ప్రధానమంత్రి జన్ మన్ యోజనలో భాగంగా పీవీటీజీ గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు సహకరించిన సర్పంచ్ కు ప్రశంసా పత్రం అందజేసారు. గాంధీ జయంతి రోజున విద్యుత్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎమ్. శ్రీనివాసరావు, స్థానిక ఏఈ బి. సాంబశివరావు చిన మోసూరు వలస గిరిజన గ్రామ ప్రజల సమక్షంలో కాశిందొరవలస సర్పంచ్ సూరిబాబుకు ప్రశంసా పత్రం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్