సర్పంచ్ పిల్లా వసుంధర ఆధ్వర్యంలో వైసీపీ లో చేరికలు

84చూసినవారు
సర్పంచ్ పిల్లా వసుంధర ఆధ్వర్యంలో వైసీపీ లో చేరికలు
బొబ్బిలి మండలం ముత్తయ్య వలస గ్రామానికి చెందిన బలగ ఆదిత్య కుమార్ అనుచరవర్గంతో సర్పంచ్ పిల్లా వసుంధర ఆధ్వర్యంలో శనివారం సుమారు 50 కుటుంబాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో టీడీపీ, జెనసేన, పార్టీ ను వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శంబంగి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్