మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబినాయన

53చూసినవారు
మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబినాయన
బొబ్బిలి పట్టణం బలిజిపేట రోడ్డులో శుక్రవారం జనసేన పార్టీ బొబ్బిలి మండలం అధ్యక్షులు సంచాన గంగాధర్ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ నిర్వహించరు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, స్థానిక ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) ముఖ్య అధితులుగా పాల్గున్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వార్డు పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్