గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి

54చూసినవారు
గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి
బొబ్బిలి మండల పరిధిలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలైన కృపవలస, దీవెనవలస, రామన్న వలస, సీయోనువలస, చిన్న అక్కేనావలస గ్రామాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ కోరారు. ఈ సందర్బంగా శుక్రవారం బొబ్బిలి ఎంపీడీవోకి వినతిపత్రం అందించారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే నివాసముంటున్న ఆ గ్రామాలను దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీల్లో చేర్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్