లైంగిక దాడులపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పట్టణ సి ఐ

65చూసినవారు
లైంగిక దాడులపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పట్టణ సి ఐ
మహిళలు లైంగిక వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయాలని బొబ్బిలి పట్టణ సీఐ కే సతీష్ కుమార్ కోరారు. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు నివారణకు పట్టణంలోని శుక్రవారం సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన కలిపించారు. పాఠశాలలు, కళాశాలల్లో బాలికలు, పని చేసే చోటు మహిళలు లైంగిక వేధింపులకు గురైతే తప్పనిసరిగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్