సిద్ధం సభకు బయలుదేరి వెళుతున్న బస్సులు

7599చూసినవారు
గుర్ల మండలం నుంచి గ్రామ సచివాలయం నుంచి 24 బస్సులు శనివారం బయలుదేరి భీమిలి వెళ్తున్నాయి. ప్రతి గ్రామం నుంచి 100 మంది తగ్గకుండా సచివాలయ పరిధిలో సుమారు 300 మంది వరకు బయలుదేరి వెళుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ మండల నాయకులు పర్యవేక్షిస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్