పాలవలస గ్రామ సచివాలయం వద్ద బుధవారం ఉదయం చలివేంద్రం ఏర్పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు సచివాలయం వచ్చేవారు మిగతావారు కూడా తాగునీరు అందించే విధంగా చల్లని నీరును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు సన్యాసిరావు, రమ, నాగరాజు , కీర్తి, అమృత, అశోక్, అనూష, తదితరులు పాల్గొన్నారు.