సీఎంతో చీపురుపల్లి ఎమ్మెల్యే భేటీ

58చూసినవారు
సీఎంతో చీపురుపల్లి ఎమ్మెల్యే భేటీ
సీఎం చంద్రబాబును చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం శుభపరిణామని వెంకటరావును సీఎం అభినందించారు. జిల్లాలో రాజకీయ పరిణామాలు, సమస్యలపై చర్చించుకున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్