కార్యకర్తలు సంయమనం పాటించాలి

50చూసినవారు
కార్యకర్తలు సంయమనం పాటించాలి
జియ్యమ్మవలస మండలం చినమేరంగి, కుదమ గ్రామాల్లోని ప్రజలకు శుక్రవారం పోలీసులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాలకొండ డిఎస్పి కృష్ణారావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో గ్రామాల్లో తగాదాలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్