అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యాశాఖ కమిషనర్

1029చూసినవారు
గుమ్మలక్ష్మీపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి ఐ. ఎఫ్. పి ప్యానల్ లో ఉపాధ్యాయులకు పాఠాలు బోధించమన్నారు. ప్యానల్ ఓపెన్ చేయడం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రదోనోపాధ్యాయుడు, జిల్లా అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు, అకడమిక్ కి సంబందించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్