రైతులు సమస్యలను పరిష్కరించాలి: సిఐటియు

67చూసినవారు
రైతులు సమస్యలను పరిష్కరించాలి: సిఐటియు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మన్యం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. కొమరాడ సచివాలయం వద్ద ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. అనంతరం సచివాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఉపేంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్