ధర్మ పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరించండి: జగదీశ్వరి

78చూసినవారు
ధర్మ పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరించండి: జగదీశ్వరి
రాష్ట్రంలో విధ్వంస పాలన చేపడుతున్న వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కురుపాం టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి అన్నారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో తనను గెలిపించాలని అభ్యర్థించారు. గరుగుబిల్లి మండల పార్టీ కన్వీనర్ అధ్యక్షతన కొంకిడివరం, సీతారాంపురం తదితరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్