మద్యం నోటిఫికేషన్ విడుదల: జిల్లా కలెక్టర్

57చూసినవారు
మద్యం నోటిఫికేషన్ విడుదల: జిల్లా కలెక్టర్
మద్యం దుకాణాలు కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. నోటిఫికేషను అనుసరించి జిల్లాలో మద్యం షాపులకు సంబంధించి ధరఖాస్తులు కోరుతూ గెజిట్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం,పాలకొండ,కురుపాం,సాలూరు,సీతానగరం ఎక్సైజ్ స్టేషన్లు పరిధిలో 52 దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్