ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేసిన టీడీపీ నాయకులు

78చూసినవారు
ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేసిన టీడీపీ నాయకులు
ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ముసుగులు తొడిగిన ఎన్టీఆర్ విగ్రహానికి శుక్రవారం శుద్ధి చేసే కార్యక్రమాన్ని టీడీప నాయకులు చేపట్టారు. ఎన్నికల కోడ్ ముగిసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించిన సంగతి విధితమే దీంతో శుక్రవారం విగ్రహాలకు ముసుగులు తొలగించారు. కొమరాడ మండలం రాజ్యలక్ష్మి పురం గ్రామంలో టీడీపీ నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో అలంకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్