గ్రామ గ్రామాన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

62చూసినవారు
గ్రామ గ్రామాన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
పార్వతీపురం మన్యం జిల్లాలో గల గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పారిశుధ్య డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నాయి. రెండవ రోజు గురువారం పెద్ద ఎత్తున డ్రైవ్ ను అధికారులు నిర్వహించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా, దోమలు వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక రసాయనాలను పిచికారి చేయించారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్