ఎమ్మెల్యే కళావతి ఎన్నికల ప్రచారం

1565చూసినవారు
వీరఘట్టం మండలం
చిదిమి, యు. వెంకంపేట, సి. ఎస్. ఆర్. పేట, తూడి , పి. వి. ఆర్. పురం గ్రామాల పరిధిలలో ఆదివారం ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాల పథకాలను అమలు చేసిన ప్రజాహిత ప్రభుత్వం వైసీపీ అని ప్రజలకు ఆమె వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్