గెడ్డ అక్రమాక్రమణలపై విచారణ

60చూసినవారు
గెడ్డ అక్రమాక్రమణలపై విచారణ
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని జోగంపేట గ్రామంలో కొండనుంచి, రైల్వే ట్రాక్ గెడ్డనుంచి వచ్చిన నీరు రాకుండా కొందరు వ్యక్తులు గెడ్డలు కలపటంపై సర్పంచ్ కే సింహాచలం ఈనెల 16వ తారీఖున ఇచ్చిన పిర్యాదు మేరకు తహశీల్దార్ ఆదేశాలతో శుక్రవారం, గ్రామ రెవిన్యూ అధికారి, సర్వేయర్ వచ్చి పరిశీలించారు. నివేదికను తహశీల్దార్ కు అందజేస్తామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్