పార్వతీపురం: ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

83చూసినవారు
పార్వతీపురం: ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
మన్యం జిల్లాలోని ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ట్రై సైకిళ్లను మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పంపిణీ చేశారు. అలాగే వినికిడి లోపం ఉన్న యువకునికి వినికిడి పరికరాన్ని కలెక్టర్ అంద జేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభిన్న ప్రతిభవంతులైన తమకు ట్రై సైకిళ్లను మంజూరుచేయాలని కలెక్టర్ అన్నారు.

సంబంధిత పోస్ట్