పార్వతీపురం జిల్లాలో విషాదం

5377చూసినవారు
పార్వతీపురం జిల్లాలో విషాదం
పార్వతీపురం జిల్లాలో విషాదం నెలకొంది. సీతానగరం మండలంలోని చినభోగిల సమీపంలో రెండు రైల్వే లైన్ల మధ్య గుర్తు
తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైలు ఢీకొని మృతి చెంది
ఉంటాడని తెలిపారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని రైల్వే ఎస్సై పి. రవివర్మ తెలిపారు. వివరాలు తెలిసినవారుతమను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్