పార్వతీపురం పురపాలక సంఘం, 2, 22వ వార్డులలో స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు సారథ్యంలో చేపట్టిన బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమం వార్డు మొత్తం తిరిగి ప్రజలందరికీ కలుసుకొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని అభ్యర్థిస్తూ వారి వద్ద నుంచి ఆశీర్వాదాలు స్వీకరిస్తూ ఘనంగా ముగించడం జరిగింది.