జక్కువ గ్రామములో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

75చూసినవారు
జక్కువ గ్రామములో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
మెంటాడ మండలం జక్కువ గ్రామంలో మంగళవారం జరిగిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆమెకు గ్రామస్తులు, టిడిపి, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం గా సేవలందిస్తున్నారని, పవన్ కళ్యాణ్ పంచాయతీల అభివృద్ధికి ₹4000 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్