దేవి శరన్నవరాత్రుల ఉత్సవం

50చూసినవారు
దేవి శరన్నవరాత్రుల ఉత్సవం
విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ వ్యాపాడ మండలం పాటూరు గ్రామం శ్రీ శ్రీ దుర్గా పార్వతీ ఆలయం దగ్గర మొదటి రోజులో భాగంగా బాలాత్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారిని ప్రతిష్టించడం గురువారం జరిగింది. ఆ తొమ్మిది రోజులు అవతారాలు కార్యక్రమం జరుగుతుంది ఆలయ ఆలయ అర్చకులు బట్టపాటి హరి కామేశ్వర శర్మ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.

సంబంధిత పోస్ట్