శృంగవరపుకోట: ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం

71చూసినవారు
శృంగవరపుకోట: ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం
ఎస్. కోట స్థానిక వివేకానంద కళాశాలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఎస్ వి ఈ ఈ పి కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యత పై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటును విధిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్