వినాయక పల్లిలో శాఖాహార సద్భావన ర్యాలీ

73చూసినవారు
ఎస్ కోట మండలం వినాయక పల్లిలో శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు వి. సర్వేశ్ ఆధ్వర్యంలో ఆదివారం శాఖాహార సద్భావన ర్యాలీ నిర్వహించారు. మాంసాహారాన్ని విడనాడాలని నిలదిస్తూ గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని విడనాడి, ధ్యానం ద్వారా మోక్షం పొందాలని కోరారు. బ్రహ్మర్షి పత్నీజి అడుగుజాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్