శ్రీరాంపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారం

591చూసినవారు
శ్రీరాంపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారం
ఎల్ కోట మండలం శ్రీరాంపురంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు బుధవారం రాత్రి వైసిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథంలో నడవాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కడుబండి శ్రీనివాసరావును, ఎంపీగా బొత్స ఝాన్సీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్