పలు గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

61చూసినవారు
పలు గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో..ఆదివారం ఉదయం వేములవలస, బొడ్డపాలెం గ్రామాల్లో బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు బోర శ్రీను, చైతన్య వర్మ, రామ్ సింగ్, పి.సాయి కిషోర్, కే.వి.వి.సూర్యనారాయణ, రమేష్, బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది భారతీయ జనతా పార్టీ నూతన సభ్యులుగా చేరడం జరిగింది.

సంబంధిత పోస్ట్