ప్రజలకు చేరువలో ప్రజా ప్రభుత్వం

62చూసినవారు
ప్రజలకు చేరువలో ప్రజా ప్రభుత్వం
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. ఆనందపురం ఎం. పి. డి. ఓ. కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తమది ప్రజా ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్