టిక్కెట్ల నగదు చెల్లింపునకు ప్రత్యేక కౌంటర్లు

72చూసినవారు
టిక్కెట్ల నగదు చెల్లింపునకు ప్రత్యేక కౌంటర్లు
తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల రైలు పట్టాలపై వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికుల టికెట్లపై నగదు రిఫండ్ చేయడానికి విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే రద్దైన రైళ్లకు సంబంధించి సమాచారాన్ని తెలియజేసేందుకు విశాఖ, విజయవాడలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్