డ్రగ్స్ కేసు సీబీఐ పరిధిలో ఉంది

581చూసినవారు
విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఏరియాలో పట్టుబడిన డ్రగ్స్ కేసును సీబీఐ చూసుకుంటుందని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు దాడులు చేశారని తెలిపారు. వాళ్ల కోరిక మేరకే తాము డాగ్ స్క్వాడ్ పంపించినట్లు చెప్పారు. విశాఖలో ప్రభుత్వ అధికారుల కారణంగానే దాడుల్లో జాప్యం జరిగిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సీపీ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్