భావితరాల కోసం ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థినే గెలిపించండి

83చూసినవారు
భావితరాల కోసం ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థినే గెలిపించండి
నకిలీ సర్టిఫికెట్లతో గిరిజన ఓట్లు లాక్కోవాలని చూస్తున్న బిజెపి దాని తొత్తులను ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు లోకనాథం పిలుపునిచ్చారు. మంగళవారం అరకులోయ మండలంలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల భావితరాల కోసం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థినే ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్