చంద్రబాబుతోనే రైతులకు న్యాయం

62చూసినవారు
చంద్రబాబుతోనే రైతులకు న్యాయం
చంద్రబాబుతోనే రైతులకు న్యాయం జరుగుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు బాలరాజు జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ సిద్దు అన్నారు. శనివారం వారు గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ పంచాయతీ పరిధి కొత్తబంధ చాపగెడ్డ ముల్లుమెట్ట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జరగనున్న పాడేరు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి జనసేన టిడిపి బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే చింతపండుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్