గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే

81చూసినవారు
గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే
పాడేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి నివాసంలో టీడీపి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, గ్రామాల్లో సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని శ్రేణులకు కోరారు.

సంబంధిత పోస్ట్