విరిగిన చెట్లు తొలగింపు

81చూసినవారు
యలమంచిలిలో బుధవారం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రాంనగర్ నాగేంద్ర కాలనీ, యాదాద్రి కాలనీలో చెట్లు విరిగిపడ్డాయి కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి పడిపోయిన చెట్లను తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్